Posts

పాస్టర్ల హింస ను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన హిందూ దళిత సోదరులు

వినాయకచవితి నిమజ్జన సమయం లో హిందువులను దూషించిన పాస్టర్ . గృహప్రవేశానికి పూజ కోసం పెట్టు కున్న పసుపు గణపతిని కాలితో తన్నిన పాస్టర్ . ఆయన పెట్టిన బాధలు హిందూ సొదరుని మాటల్లోనే వినండి ..... పాస్టర్ల హింస ను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన హిందూ దళిత సోదరులు...!  కేవలం పది శాతం ఉన్నప్పుడే మన పరిస్థితి ఇట్లా ఉంటే...! వాళ్ళు గాని మెజారిటి లోకి వెళ్తే మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి ...! ఈ తప్పును ఎవరైనా ఖండించాల్సిందే...! దళిత సంఘాలు ఇలాంటప్పుడు ఏమి మాట్లాడవు..! సంక్షేమానికి పనికిరానప్పుడు , అవసరానికి పనిచేయనప్పుడు , ఆపదలో ఆదుకోలేనప్పుడు ఎన్ని సంఘాలుండి ఏమి ప్రయోజనం....? ఈ సోదరుని ఆవేదనని అందరికి తెలిసేలా షేర్ చెయ్యండి ...! కుల వాదం క్రైస్తవం లో లేదని చెప్పే క్రైస్తవ మతస్తులకి ఒకటే ప్రశ్న....రెడ్డి క్రైస్తవుడి కొడుకుని దళిత క్రైస్తవుల కూతుర్లకు ఇచ్చి పెళ్లి చేసిన సందర్భం మనకి బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు ...కావాలంటే ఈనాడు పెళ్లి పందిరి లో చూడండి ..రెడ్డి క్రిస్టియన్ యువతీ కావాలనో ...మాల క్రైస్తవ యువతీ కావలేననో ....కమ్మ క్రిస్టియన్ యువతీ కావలేననో ఉంటాయి ప...

Really RAVANA is Dalit or Brahmin ? Ravana's birth History

Ravana is a brahmin, son of Brahma ! Ravana is a scholar in all four Vedas & all types Sastras.! A great administrator ! But due to his weakness for wonanization became weak & had to die in the hands of Kshatriya. King Avatar, Rama ! None of our epics should be read in isolation ! 1. When Saint Durvasa, visited Vaikuntam, the abode of Sri Maha Vishnu, he was obstructed by the gate keepers/dwaarapaalakaas, Jaya & Vijaya, the ardent devotees of Sri Maha Vushnu, as he was not having appointment to meet ! 2. The highly egoistic, angered Muni, Durvasa unable to bear the insult cursed these two dwaarapalakaas, to take birth on earth as punishment ! 3. Unable to bear the "saap" of the Muni, they approached Sri Maha Vishnu, for reversal of "saap" & retention at Vaikuntam only ! 4. Then Sri Maha Vishnu, pleading his inability to reverse the "saap", offered them a choice! One: Be devotees of Sri Maha Vishnu for 7 births on eart...

SC, ST Act క్రైస్తవ మతం - "చట్టంపై అవగాహన కోసం"

మతం మారిన షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తి షెడ్యూల్డు కులాల వ్యక్తిగా పరిగణింపజాలడని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1977 లో తీర్పునిచ్చింది. (Alt 1977,282) క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్డు కులాలవారు షెడ్యూల్డు కులాల ప్రయోజనాలను పోందజాలరని సుప్రీంకోర్టు 1986 లో తీర్పునిచ్చింది ( Alt 1986, Sc. 733). నీ భార్య గాని, తల్లి గానీ, కుమార్తె గానీ క్రైస్తవ కూటములు వెళుతున్నారా? వీరికి మనోవర్తి చెల్లించనక్కరలేదు సెక్షన్ 18(3) of Act 78 of 1956. నీ కొడుకు గానీ, కోడలు గానీ ఇతర మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్థిలోగాని, మరి ఏ ఇతర హిందూ బంధువుల నుండి గాని, వారసత్వపు హక్కుగాని, వాటా పంచమని అడిగే హక్కుగాని లేదు. తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్థికి గార్డియన్ గా ( సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు ( సెక్షన్ 6 హిందూ మైనార్టి & గార్డియన్ షిప్ చట్టం) అటువంటప్పుడు దగ్గర బంధువులు గానీ, చుట్టు ప్రక్కల హిందువులు గానీ స్వచ్చందంగా ముందుకు వస్తే సంబంధిత జిల్లా కోర్టు ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతే కాదు పిల్లలను మతం మార్చడానికి ప్రయత్న...

మక్కా (కాబా) లో ఉన్నది ఏమిటి - ముస్లిమ్స్ పూజిస్తున్నది ఎవ్వరిని - కాబా లో ఉన్నది శివ లింగమా కాదా ?

వాస్తవానికి ముస్లిములు అల్లాహ్ అని పిలుస్తున్నది అమ్మవారినే. అమ్మవారంటే ఉజ్జయినీ మహాకాళి. చంద్రగుప్త విక్రమాదిత్యుని పాలనలో అరేబియా ఉన్నప్పుడు - అంటే సుమారు రెం డు వేల సంవత్సరాల క్రితం - అప్పటికింకా మహ్మదీయ మతం లేదు. ఒకసారి సామ్రాజ్య పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అక్కడి ప్రజలు తమక్కూడా ఉజ్జయినీ మహాకాళి ఆలయం లాంటిది కావాలని చక్రవర్తిని అభ్యర్థించారు. అప్పటికి అరబ్బీ మాట్లాడే అరేబియన్ లంతా హిందువులే. అరబ్బీ బ్రాహ్మలు కూడా ఉండేవారు. చక్రవర్తి సరేనని చెప్పి ఇప్పుడు మక్కా అని పిలుస్తున్న ప్రదేశంలో మహాకాళీ ఆలయాన్ని నిర్మించాడు.అది నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. గమనించాల్సిన విషయమేంటంటే ఇది ఊహ కాదు. దీనికి పురావస్తు సాక్ష్యం (Archaeological evidence) ఉంది. అరబ్బీ భాషలో ఈ విషయం తెలియజేస్తూ అక్కడ చంద్రగుప్త విక్రమాదిత్యుడు వేయించిన శిలాశాసనమే ఇందుకు నిదర్శనం. ఆ దేవాలయం అతిత్వరలోనే యావత్తు అరబ్బీ దేశపు హిందువులకీ కేంద్రస్థానంగా, శైవ పీఠాధిపత్యంగా మారింది. ఇప్పుడు మక్కా వెళ్ళే హజ్ యాత్రికులంతా దర్శించేది ఆ మహాకాళీ ఆలయాన్నే. దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసమే...

దళిత - బహుజన హిందువులందరికి నమస్కారం (Dalits and Bahujans)

జై శ్రీ రామ్ - వందేమాతరం - భారతమాత కి జై విజయదశమి శుభాకాంక్షలు  ఆంధ్ర మరియు తెలంగాణ  రాష్ట్రాల దళిత - బహుజన హిందువులందరికి నమస్కారం..  హిందువుల ఐక్యతను బలపర్చడానికి ఈ  వేదిక ను 30-09-2017 విజయదశమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది . ఈ రోజునే శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు 'హిందూ సర్వజన సంఘటన్' అంతర్జాతీయ వేదిక కు అంకురార్పణ చేశారు .  కావున హిందువులందరు ఈ బ్లాగ్ ను మరియు హిందూ సర్వజన సంఘటన్ కు తమ సహకారం ఇవ్వాలని కోరుచున్నాము.  జై హింద్